24 May ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు బీచ్ రోడ్ లో జరుగుతున్న యోగా డే వేడుకలలో పాల్గొన్న హోమ్ మంత్రి అనిత -11వ యోగా వేడుకలు విశాఖలో నిర్వహించడం మన అదృష్టం -జూన్ 21న జరగ నున్న యోగా డే కి ప్రధాని మోదీ హాజరు.యోగా అంటే భారతీయ వ్యవస్థ లో సంప్రదాయంగా వస్తుంది…హోం మంత్రి వంగలపూడి అనిత. Continue reading By JSDM NEWS Updated: Sat, 24 May, 2025 8:34 PM Published On: Sat, 24 May, 2025 8:34 PM 0 comments
24 May జాతీయ వార్తలు, తెలంగాణ నన్ను ఓ వేశ్యలా చూశారు: మిస్ ఇంగ్లండ్ Continue reading By JSDM NEWS Updated: Sat, 24 May, 2025 8:18 PM Published On: Sat, 24 May, 2025 8:18 PM 0 comments
22 May జాతీయ వార్తలు వీడియో… ట్రంప్ పై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ విమానం చమత్కారం! అవును… దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా, ట్రంప్ భేటీ నేపథ్యంలో శ్వేతసౌధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. Continue reading By JSDM NEWS Updated: Thu, 22 May, 2025 8:42 PM Published On: Thu, 22 May, 2025 8:42 PM 0 comments
21 May ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు విశాఖ స్టీల్ కర్మాగారంలో కార్మికుల తొలగింపు — వై.ఎస్. షర్మిల అమరణ నిరాహార దీక్షకు కాంగ్రెస్ మద్దతు Continue reading By JSDM NEWS Updated: Wed, 21 May, 2025 10:04 PM Published On: Wed, 21 May, 2025 10:04 PM 0 comments
21 May ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు, తెలంగాణ ప్రధాని మోదీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం.బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి.రాబోయే 30-40 ఏళ్లపాటు ప్రయాణికుల అవసరాలను తీర్చేలా అభివృద్ధి. ప్రయాణికులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న అభివృద్ధి పనులు. తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో సాగుతున్న పునరాభివృద్ధి పనులు.తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్ల ప్రారంభంపూర్తిగా మహిళా ఉద్యోగులతో నడవనున్న బేగంపేట రైల్వేస్టేషన్. Continue reading By JSDM NEWS Updated: Wed, 21 May, 2025 8:53 PM Published On: Wed, 21 May, 2025 8:53 PM 0 comments
21 May ఆంధ్రప్రదేశ్, జాతీయ వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక – రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ -పవన్ కళ్యాణ్ కి లాంఛనంగా కుంకీ ఏనుగులు అందజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ , అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే లు -గజ పూజ చేసి ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. Continue reading By JSDM NEWS Updated: Wed, 21 May, 2025 8:51 PM Published On: Wed, 21 May, 2025 8:51 PM 0 comments
19 May జాతీయ వార్తలు, తెలంగాణ అమృత్ రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు -రూ. 26.5 కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి – రూ 25.85 కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి -రూ 25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ అభివృద్ధి -బేగంపేట అమృత్ స్టేషన్ లో ఆధునికరించిన సౌకర్యాలను విలేకరులకు వివరించిన దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ Continue reading By JSDM NEWS Updated: Mon, 19 May, 2025 8:03 PM Published On: Mon, 19 May, 2025 8:03 PM 0 comments
17 May జాతీయ వార్తలు, తెలంగాణ వరంగల్ పెద్దపల్లి కరీంనగర్ రైల్వే స్టేషన్ లను తనిఖీ చేసినజి. ఎం.అరుణ్ కుమార్ జైన్. Continue reading By JSDM NEWS Updated: Sat, 17 May, 2025 10:13 PM Published On: Sat, 17 May, 2025 10:13 PM 0 comments
15 May జాతీయ వార్తలు, తెలంగాణ ‘ఉగ్రవాదాన్ని’ ఉపేక్షించబోం :కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిఅంబర్ పేట్ లో తిరంగా ర్యాలీ17న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపు. Continue reading By JSDM NEWS Updated: Thu, 15 May, 2025 11:10 PM Published On: Thu, 15 May, 2025 11:10 PM 0 comments
14 May జాతీయ వార్తలు సింధూ జలాలివ్వండి.. కాళ్లబేరానికొచ్చిన పాకిస్తాన్ Continue reading By JSDM NEWS Updated: Wed, 14 May, 2025 10:11 PM Published On: Wed, 14 May, 2025 10:11 PM 0 comments