ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ఈరోజు ప్రధాని మోదీని కలిశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్ర యంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా వారిని ప్రధాని మోదీ అభినం దించారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *