ఏపీలో 12 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో
– పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ గా ప్రభాకర్ రెడ్డి
– విజయనగరం కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి
– తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరు
– గుంటూరు కలెక్టర్ గా తమీమ్ అన్సారియా
– *పల్నాడు కలెక్టర్ గా కృతిక శుక్లా*
– బాపట్ల కలెక్టర్ గా వినోద్ కుమార్
– ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజబాబు
– *నెల్లూరు కలెక్టర్ గా హిమాన్షు శుక్లా*
– అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నిషాంత్ కుమార్
– కర్నూలు కలెక్టర్ గా ఎ. సిరి
– అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
– సత్యసాయి జిల్లా కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్
ఉన్నారు.
