ప్రోటోకాల్ పాటించక పోకపోవడంపై శివరాంపురం ఎంపీటీసీ చిన్న పుల్లమ్మ ఫిర్యాదు

ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి నిధులతో నిర్మాణం చేయుచున్న కొర్రపాటి వారి పాలెం బస్ షెల్టర్ పై భాగంలో ఏర్పాటు చేసిన పలువురి పేర్లతోపాటు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీ పేరును కూడా చేర్చలేదని శివరాంపురం ఎంపీటీసీ అనపర్తి చిన పుల్లమ్మ , ఎంపీడీవో వై శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కేవలం తాను ఎస్సీ వర్గానికి చెందిన దాన్ని కాబట్టి తనను తక్కువగా చేస్తూ.. తన పేరు శాశ్వత బస్సు షెల్టర్ పై చేర్చలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిశీలించి తగి న్యాయం చేయాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2023 ఫలితాల విడుదల -ఫలితాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థుల హవా -ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 86.35% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు-కాకినాడ జిల్లాకు చెందిన గోనెల్ల శ్రీ రామ శశాంక్ కు తొలి ర్యాంకు -120 మార్కులకు 120 సాధించిన 15 మందిలో అత్యధికులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విద్యార్థులే- అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన విశాఖపట్నం జిల్లా (10,516 మంది విద్యార్థులు)-25 మే, 2023న పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పత్రికల్లో నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు..29 మే, 2023 నుండి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం-1 జులై, 2023 నుండి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం -ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో అందుబాటులో 77,117 సీట్లు-ఈ ఏడాది కొత్తగా ఏర్పాటైన బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లు-గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అదనంగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు-2022-23లో 4000 మందికి పైగా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్-రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు శ్రీమతి సి.నాగరాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *