ప్రకాశం జిల్లా దళిత బహుజన రిసోర్సె సెంటర్(డి.బి.ఆర్. సి) ఆధ్వర్యంలో అర్ధవీడు గ్రామం లోని జగనన్న కాలనీలో నివసిస్తున్న 12 చెంచు కుటుంబాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా వారి యొక్క గుడిసెలు పూర్తిగా తగలబడి పోయాయి. స్పందించిన డివిఆర్సి గృహాలకు, తాత్కాక నివాసం కొరకు టార్పాలిన్ పట్టలు ఇవ్వడం జరిగినది. మార్కాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బట్టల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
