జగనన్న సురక్ష పథకాన్ని పరిశీలించిన ఈ. ఓ ఆర్. డి రాజు By JSDM NEWS Updated: Fri, 30 Jun, 2023 12:09 PM ఆంధ్రప్రదేశ్ Follow on 30 Jun తాళ్లూరు మండలం తూర్పు గంగవరం సచివాలయ పరిధి లో *జగనన్న సురక్ష* కార్యక్రమాన్ని ఈఓఆర్డి కే జి ఎస్ రాజు పరిశీలించారు.వలంటీర్లు ప్రతి గృహాన్ని సందర్శించి వారికి కావలసిన అవసరాలు తెలుసుకుంటున్న విధానాన్ని నిశితంగా పరిశీలించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe