శివ రామపురం పోలింగ్ స్టేషన్ ను దర్శి ఈ ఆర్ ఓ శాంతి లక్ష్మి ఆదివారం సందర్శించారు. సర్ లో బాగంగా అనామలిన్ మరియు నో మ్యాపింగ్ సంబంధించి నోటీసులు అందించిన వివరాలను పరిశీలించారు. డ్రాఫ్ట్ జాబితా, ఎఎన్టీ జాబితాను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్ఐ సుధీర్ కుమార్, బీఎల్ ఓ లు పాల్గొన్నారు.
