• No categories
  • No categories

అధికారులు అప్రమత్తంగా ఉండండి.నీటిపారుదల శాఖలో అన్ని విభాగాలకు సెలవులు రద్దు.ప్రాజెక్టులు,అనకట్టలు,కాల్వలతో పాటు చేరువులపై నిఘా పెంచాలి.విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.క్షేత్రస్తాయిలో పరిస్థితిలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించండి..*-నీటిపారుదల శాఖాధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు.

Continue reading

ఆగ్నేయాసియాలో తొలి తుల్సా-ప్రో చికిత్సలు ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్.శస్త్రచికిత్స లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్‌, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యకు విప్లవాత్మక చికిత్స.

Continue reading