• No categories
  • No categories

జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకం అమలు, పురోగతిపై జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.ఎస్. దినేష్ కుమార్ సమీక్షా -ఆసరా, చేయూత లబ్ధిదారులను జేపీవీకి అనుసంధానించి పాడి రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలి.జె.పి. విఅమలవుతున్న 16 మండలాలు, 244 గ్రామాల్లో పురోగతిపై సమీక్ష -ప్రతీ ఏఎంసీయూ (పాల కేంద్రం)లో ఖచ్చితంగా 11 మంది ప్రమోటర్లు, సెక్రటరీ సమర్థవంతంగా పనిచేయాలి-పథకం లక్ష్యాలు, ఒనగూరే లబ్ధి, ఇతర లాభాలను క్షేత్రస్థాయికి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశం-జేపీవీ 4వ విడత విస్తరణ కార్యచరణపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం

Continue reading

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పథకాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా జిల్లాను మరింత అభివృద్ధి పధంలో నడిపించాలి -ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి -జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ “దిశ” సమావేశం నిర్వహణ

Continue reading

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు శ్రీహర్షిణి విద్యార్థులు ఎంపిక – అభినందించిన హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్- కళాళాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది

Continue reading

బిజేపి జిల్లా అధికార ప్రతినిధిగా బొద్దులూరి , ఎనుముల నియామకం – పార్టీ అధినాయకులకు కృతజ్ఞతలు తెలిపిన బొద్దిలూరి, ఎనుముల – పార్టీ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడి

Continue reading

పోస్టల్ సేవలను విస్తృతంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలి జనంలోని మనం కార్యక్రమాన్ని ప్రారంభించిన పోస్టల్ శాఖ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ శివ నాగరాజు

Continue reading